mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

25, మార్చి 2012, ఆదివారం

గొల్లలగుంట హైస్కూల్ నందు టెన్త్ విద్యార్దుల వీడ్కొల్ సభ




గొల్లలగుంట హైస్కూల్ నందు టెన్త్ విద్యార్దుల వీడ్కొల్ సభ ఆనందం గా జరిగింది .మిగతా క్లాస్ చిన్నారు తమ డాన్సు తో వారిని ఆనందింప చేసారు .తొమ్మది తరగతి విద్యార్దులు వారికి పాడ్,పెన్స్ ,పెన్సిల్ ,స్కేల్ వంటివి ఇచ్చారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి