జగ్గంపేట తహసిల్దార్ కార్యాలయం దగ్గర గల స్థలాల పై రాజకీయ రగడ జరుగుతోంది ...కాంగ్రెస్ ,వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ..అటు బండారు రాజ ,ఇటు మారిసెట్టి బద్రం వర్గీయుల మధ్య విమర్శలు చెలరేగుతున్నై ...అర్హులకు మాత్రేమే షాపులు ఇవ్వడం జరుగుందని రాజ చెపుతుండగా ....ఆ పేర్లు బయట పెట్టాలని భద్రం కోరుతున్నారు .....అది సంగతి