జగ్గంపేట ఏ డి ఓ నాటి బుజ్జి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు .ఈరోజు ఆమె జగ్గంపేట వస్తుండగా గండేపల్లి సమీపం లో ఆగి ఉన్న లారీని డీ కొట్టారు ...ఆమె స్వయంగా డ్రైవ్ చేస్తునారు ..అదృష్టం కొద్ది డ్రైవింగ్ చేస్తున్న వైపు కాకుండా మరో వైపు భాగం లారి లోకి వెళ్ళడం తో ఆమె సల్ప గాయాలతో బతికి బయట పడ్డారు ...ప్రమాద సమయంలో అటు వైపు వెళ్తున్న నెహ్రు గారి కారు వెళ్ళడం ..వెంటనే ఆమె ను జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రి చేర్చడం జరిగింది ..ఆమె ను పలువురు పర్మార్సించారు ..
mettaseema
"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని ఈ పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే ఈ సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకుఈ ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "
18, ఏప్రిల్ 2012, బుధవారం
జగ్గంపేట ఏ డి ఓ నాటి బుజ్జి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి