జగ్గంపేట తహసిల్దార్ కార్యాలయం దగ్గర గల స్థలాల పై రాజకీయ రగడ జరుగుతోంది ...కాంగ్రెస్ ,వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ..అటు బండారు రాజ ,ఇటు మారిసెట్టి బద్రం వర్గీయుల మధ్య విమర్శలు చెలరేగుతున్నై ...అర్హులకు మాత్రేమే షాపులు ఇవ్వడం జరుగుందని రాజ చెపుతుండగా ....ఆ పేర్లు బయట పెట్టాలని భద్రం కోరుతున్నారు .....అది సంగతి
mettaseema
"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని ఈ పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే ఈ సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకుఈ ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "
30, ఏప్రిల్ 2012, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి