mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

3, మే 2012, గురువారం

లారి యూనియన్ నేతలు ధర్నా

జగ్గంపేట ఎస్ ఐ దుర్సుతనం గా వ్యవహ రించి న తీరును ఖండ్డిస్తూ ఈరోజు లారి యూనియన్  నేతలు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేసారు .ఎస్ ఐ పై చర్య తీసుకోవాలని నినదించారు .సి ఐ వచ్చిన పెద్దల తో మాట్లాడి తగిన చర్య తీసు కుంటా మని హామీ ఇవ్వడం తో శాంతిచ్న్హారు ,నిన్న నీలాద్రి రాజు కొడుకు వర్మ తో ఎస్ ఐ గొడవ పడడం తో వివాదం మొదలైంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి