జగన్ అరెస్ట్ కు నిరసనగా సోమవారం జగ్గంపేట నియోజకవర్గం లో బంద్ చేస్తున్నారు.జగ్గంపేట రావులమ్మ వద్ద వై ఎస్ ని యోజవర్గ పార్టీ సమావేశము జరిగింది .జగన్ అరెస్ట్ నిరసిస్తూ సోమవారం బంద్ చేయించా లని జ్యోతుల నెహ్రు పిలుపు ఇచ్చారు .అనంతరం ర్యాలీగా వచ్చి పోలీసు స్టేషన్ ముట్టడించారు .దీంతో జ్యోతుల లను మరికొందరిని అరెస్ట్ చేసి తర్వాత విడుదల చేసారు
mettaseema
"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని ఈ పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే ఈ సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకుఈ ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "
27, మే 2012, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి