పెట్రో ధరలు భగ్గు మన్నాయి .భారీగా పెంచారు .జగ్గంపేట లో ఇప్పటి వరకు డబ్బై రెండున్నర కాగ కొత్తగా పెరిగిన ధరతో ఎనబై ఒక రూపాయి కంటే ఎక్కువే ...సామాన్యుల పై పెను భారమే .అసలే ఎండలో బళ్ళు వేడికి కొంత పెట్రోల్ ఆవిరి అవుతోంది ....దేనికి తోడూ ధర పెరుగుదల ....
mettaseema
"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని ఈ పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే ఈ సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకుఈ ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "
23, మే 2012, బుధవారం
.జగ్గంపేట లో ఇప్పటి వరకు డబ్బై రెండున్నర కాగ కొత్తగా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి