సాక్షి మీడియా పై జరుగుతున్న దాడిని నిరసిస్తు ఈరోజు జగ్గంపేట లోఆందోళన జరిగింది .ఏ ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ అద్వర్యం లో ..జ్యోతుల నవీన కుమార్ సారధ్యం లో సెంటర్ లో ధర్నా చేసి సోనియా దిష్టి బొమ్మ తగలబెట్టారు ...సి బి [ కి వ్యతిరేకం గా నినాదాలు చేసారు ....కాగా సాక్షి బాంక్ లావా దేవిలు నిలిపి వేయడాన్ని జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఖండించింది
mettaseema
"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని ఈ పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే ఈ సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకుఈ ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "
9, మే 2012, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి