mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

17, మే 2012, గురువారం

ఎయిడ్స్ భాదిత చిన్నార్లకు

ఎయిడ్స్ భాదిత చిన్నార్లకు ఈరోజు అన్నదానం  జరిగింది .నాయకం పల్లి గ్రామనికి  చెందిన భావరపు శ్రీరాం జ్ఞాపకార్ధం
అతని తల్లిదండ్రులు ఎయిడ్స్ భాదిత చిన్నార్లకు    అన్నిరకల వంటలతో మంచి భోజనం పెట్టారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి